calender_icon.png 17 June, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ పోస్టుకు ఆహ్వానం

16-06-2025 10:17:28 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల)లో ఖాళీగా ఉన్న పీజీటీ(బోటనీ) పోస్టునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న(College Principal Muthyam Buchanna) సోమవారం తెలిపారు. గంటల ప్రాతిపదికన పని చేసేందుకు పీజీ ఉండి బీఎడ్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 20న మోడల్ స్కూల్ లో డెమో ఉంటుందని, ఎంపికైన వారికి నెలకు రూ. 18,200 వేతనం ఉంటుందని, మరింత సమాచారం కోసం 99490 15156లో సంప్రదించాలన్నారు.