14 July, 2026 | 6:30 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం

14-07-2026 05:54 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో ఈనెల 16న నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రకు హాజరుకావాలని జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు కన్న కృష్ణ, డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.