calender_icon.png 8 June, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత బహుజనులు భాగస్వాములు కావడం హర్షణీయం

08-06-2025 04:56:32 PM

నాగారం: మంత్రివర్గ విస్తరణలో ముగ్గిరికి చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం దళితుల నుండి వివేక్ వెంకటస్వామీ అడ్లురి లక్ష్మణ్ బహుజన వర్గం నుండి వాకిటి శ్రీహరి ఇవ్వడం హర్షనియమని జిల్లా కాంగ్రెస్ నాయకులు జాజుల వీరయ్య(District Congress leader Jajula Veeraiah) ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా మంత్రివర్గంలో మరో మూడు బెర్తులు ఖాళీగా ఉండడంతో వాటిలో కులం ప్రాతిపదికన కాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికలు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం హార్దిక, ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.