29-10-2025 02:46:40 PM
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో అకాల వర్షాలకు రోడ్లలో మొత్తం నీరు నిండిపోవడంతో చెరువుల తలపిస్తుంది. దీనివలన జిల్లా ప్రజలు వాహనదారులు, వివిధ గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీనిపై అధికారులు స్పందించి రోడ్డు భవనాల శాఖ ఎంబడే మరమ్మత్తులు చేపట్టాలని సంబంధింత అధికారులు స్పందించి. రోడ్లపై నీరు నిలువ లేకుండా చేయాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.