బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్కు వినతి
జనగామ, మార్చి 24 (విజయక్రాంతి): జనగామ బస్సు డిపో నుండి కోడూరు గ్రామానికి బస్సు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం కోడూరు గ్రామ సర్పంచ్ గోడిశాలలలిత సోమయ్య , వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి జనగామ డిపో మేనేజర్ (డి ఎం) స్వాతికి వినతి పత్రం అందజేశారు.
25-03-2026