13 April, 2026 | 4:20 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల

20-10-2025 12:14 AM

జనవరిలో తొలిసెషన్, ఏప్రిల్‌లో రెండో సెషన్ పరీక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): జేఈ ఈ మెయిన్-2026 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య జేఈఈ మెయిన్ సెషన్-1, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10 మధ్య సెషన్-2 జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివా రం విడుదల చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు తమకు నచ్చిన పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఆన్ లైన్ అప్లికేషన్‌లో ఏమైనా తప్పులు ఉంటే సవరించేందుకు విద్యార్థులు ముందు గానే తమ ఆధార్ కార్డులను తప్పులు లేకుండా అ ప్డేట్ చేసుకోవాలని సూచించింది. షెడ్యూల్ పూర్తి వివ రాలకు జేఈఈ ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సం దర్శించాలని పేర్కొంది.