27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

నాగం వర్షిత్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరికలు

04-12-2025 12:00 AM

చిట్యాల, డిసెంబర్ 3 (విజయ క్రాంతి):  నల్గొండ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి    సమక్షంలో  చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన పలువురు నాయకులు బిజెపి పార్టీలో బుధవారం చేరారు. వారికీ నాగం వర్షిత్ రెడ్డి పార్టీ కండువా కప్పి  ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడితే కచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు.

చేరిన వారిలో మదన్ మోహన్ రావు, దేశ గాని శంకర్, రొడ్డ రవీందర్, మల్యాల యాదగిరి, సత్యనారాయణ, శ్రావణ్ కుమార్, నరేందర్, లింగయ్య, బొడ్డు శీను, ఎల్లె నరసింహ ఉన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల అధ్యక్షుడు పీకే వెంకన్న ముదిరాజ్, ఆకుల వెంకన్న, మాస శ్రీనివాస్, విద్యాసాగర్, పల్లి రామరాజు  పాల్గొన్నారు