ముంబైలో జ్యోతిర్మఠ్ పీఠం శంకరాచార్య స్వామి
15-07-2024 02:13 AM
ఆదివారం ముంబైలో జ్యోతిర్మఠ్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఆశీర్వచనం తీసుకుని విజయక్రాంతి పత్రికను అందజేస్తున్న పత్రిక చైర్మన్ సీఎల్ రాజం, ఎండీ విజయ రాజం, డైరెక్టర్ శ్రీకాంత్




