28 June, 2026 | 2:16 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఏసీబీ వలలో కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి

27-09-2024 07:43 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): గృహ అనుమతులకు ఆన్లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన కొండాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మహమ్మద్ షకీల్ ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఆన్లైన్ చేయడానికి కార్యదర్శిని సంప్రదించగా 5000 వేలు డిమాండ్ చేశాడు. పని ఆలస్యం కావడంతో బాధితుడు ఆన్సర్  మరోసారి కలిశాడు. చివరికి 5వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం బాధితుడు కొన్ని రోజుల కిందట ఏసీబీ అధికారులకు తెలియజేశారు. కార్యదర్శి మహమ్మద్ షకీల్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్  గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.