కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం
24-08-2026 11:40 AM
హైదరాబాద్ ఆగస్టు24(విజయక్రాంతి): కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. హైదరాబాద్ జలసౌధలో తెలంగాణ–ఏపీ ఈఎన్సీలతో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ ప్రమాశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్లో కలిపి వినియోగానికి అందుబాటులో ఉన్న నీరు సుమారు 146 టీఎంసీలుగా పేర్కొంటూ, ఏపీ 70 శాతం అంటే 115.70 టీఎంసీలు, తెలంగాణకు 30 శాతం (30.85 టీఎంసీలు) ఇవ్వాలని కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి.






