03-06-2025 12:12:17 AM
ఖమ్మం, జూన్ 2 (విజయక్రాంతి): జేఈ ఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో ఖమ్మం కృష్ణ మైన జూనియర్ కళాశాల విద్యార్థులు విజ య డంగా మ్రోగించారు. జేఈఈ మెయిన్స్, నీట్, ఎంసెట్, ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వా న్స్ లోనూ తమ ప్రతిభను కనపరిచారు.
కళాశాలకు చెందిన జె జస్వంత్ 402, పి మణి చంద్ర సాయి 418, బి భాను ప్రసాద్ 598, కే బన్నీ 732, బి సంహిత 765, డి రాజేశ్వరి 798, టి దినేష్ 994, జి వినీత 1109, జే శివ చేతన్ 1154, డి మహేశ్వర్ 1249, ఏ సంయుక్త 1263, బి రాహుల్ 1305, బి చక్రవర్తి 1325, బి పూజిత 1333 పి మేఘన 1382, ఎన్ శివశంకర్ వరప్రసాద్ 1384 ,బి కృష్ణ ప్రసాద్ 14 48 ,ఈ సుహాస్ 2261 విద్యార్థులు ర్యాంకులు సా ధించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కృషి చేసిన అధ్యాపకులను కళాశాల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు యార్లగడ్డ వెంకటేశ్వ రరావు, ప్రిన్సిపాల్ గుర్రం రామచంద్రయ్య ,అకాడమిక్ ఇన్చార్జి వంశీకృష్ణ ఏవో నిరంజన్ కుమార్ అభినందించారు.