21 April, 2026 | 5:12 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

లలిత్ మోదీకి సుప్రీంలో చుక్కెదురు

01-07-2025 12:00 AM

న్యూఢిల్లీ, జూన్ 30: లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైం ది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లలిత్ మోదీకి ఈడీ రూ.10.65 కోట్ల జరిమానా విధిం చడాన్ని సవాల్ చేస్తూ ఆ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది.

అయితే చట్ట ప్రకారం తనను తాను రక్షించుకునే హక్కు మోదీకి ఉందని జస్టిస్ పీఎస్ నరసింహ.. ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొం ది. ఫెమాను ఉల్లఘించినందుకు ఈడీ తనపై విధించిన రూ.1౦.65 కోట్ల జరిమానాను చెల్లించేలా బీసీసీఐని ఆదేశించాలని కోరుతూ లలిత్ గతేడాది డిసెంబర్‌లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు.