గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
04-11-2025 01:36 AM
డీఈ నరసింహ్మచారి
రేగోడు నవంబర్ 3: గ్రంథాలయ భవన నిర్మాణ పనులను నాణ్యతతో త్వరత్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్పర్ డిపార్ట్మెంట్ డీఈ నరసింహచారి తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన రే గోడులో గ్రంధాలయ భవనం స్లాబ్ నిర్మా ణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట ఏఈ యాదగిరి ఉన్నారు.






