8 July, 2026 | 8:35 PM

Breaking News

పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •  

మత్తడి దుంకుతున్న మాదన్నపేట చెరువు

08-08-2024 03:52 AM

 హనుమకొండ, (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంలో జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. నర్సంపేట మండంలోని మాదన్నపేట చెరువు మత్తడి దుంకుతున్నది. అలాగే ఖానాపురం మండలంలోని పాకాల చెరువులోకి భారీగా వరద చేరుతోంది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 30 అడుగులకు, ప్రస్తుత నీటిమట్టం 29.6 అడుగులకు చేరుకున్నది. చెరువులు మత్తడి పోస్తున్నందును పోలీసులు అప్రమత్తమయ్యారు. వాగులు, చెరువులు పొంగిన చోట రాకపోకలు కొనసాగించొద్దని హెచ్చరిస్తున్నారు.