17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

Breaking: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం

04-11-2025 05:21 PM

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్పూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలోనే గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో 6 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపడుతున్నారు.