calender_icon.png 5 June, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాసభలను జయప్రదం చేయండి

03-06-2025 05:37:57 PM

నిర్మల్ (విజయక్రాంతి): టియుసిఏ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న(District Chief Secretary Rajanna) తెలిపారు. మంగళవారం మహాసభల కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ... నిజాంబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించి ఈ మహాసభల్లో కార్మిక చట్టాలు ప్రభుత్వ విధానాలపై చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందన్నారు. కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగన్న గఫూర్ లక్ష్మణ్, భూషణ్ ముత్తన్న తదితరులు ఉన్నారు.