22 June, 2026 | 7:48 PM

Breaking News

అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •  

శభాష్... సర్పంచ్ సాబ్

22-06-2026 07:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్ధిలకుంట ప్రభుత్వ పాఠశాలలో బడిబాటల చేరిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నూతుల సతీష్ రెడ్డి చేయూతనందించారు. పాఠశాల విద్యార్థులకు దగ్గరుండి సామూహిక అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు పెన్నులు స్కూల్ బ్యాగులు అందించారు. 15వేల విలువచేసే ఆట వస్తువులను కూడా అందించి ప్రభుత్వ బడికి తన ఉదాహరణ చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పరమేశ్వర్ ఉపాధ్యాయులు ఉన్నారు.