17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సామూహిక వందేమాతర గీతం ఆలాపన

20-11-2025 05:16 PM

సదాశివనగర్ (విజయక్రాంతి): స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమికను పోషించిన వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు బిజెపి సదాశివనగర్ మండల శాఖ తరపున అధ్యక్షులు కుంట రాంరెడ్డి గారి ఆధ్వర్యంలో సామూహిక వందేమాతరం ఆలాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ నీలం చిన్న రాజులు రావడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అమృత భూంరావు, తిరుమల చక్రధర్ గౌడ్, జిల్లాల రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు, గంగారెడ్డి, సాయిలు. మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల ఉపాధ్యక్షులు, జైపాల్ రెడ్డి, మండల కేంద్ర అధ్యక్షులు నిమ్మల చిన్న గంగాధర్, బూతు అధ్యక్షులు, ధర్మారెడ్డి, మహేష్, పూర్వ బూత్ అధ్యక్షులు బస్వయ్య, సాయికుమార్, వంశి, సామాజిక మాధ్యమ అధ్యక్షులు, T నరేందర్, పూర్వనాయకులు, వంగిటి రాజు ,కర్ణకర్ రెడ్డి, రాజమౌళి, ధర్మ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.