31 March, 2026 | 2:36 AM

ఎంబీఏ విద్యార్థినులకు పట్టాలు

31-03-2026 01:07 AM

సికింద్రాబాద్, మార్చి 30(విజయక్రాంతి):  డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో ఎంబీ ఏ 2023 బ్యాచ్ విద్యార్థినులకు సో మవారం గ్యాడ్యుయేషన్ డే నిర్వహించి, పట్టాలను అందజేశారు. అధ్యక్షులు పి. నరోత్తమ్‌రెడ్డి సందేశాన్ని కార్యదర్శి ద్వారా తెలి యజేశారు. కార్యదర్శి, -కరస్పాండెంట్ మొ హమ్మద్ ఫహీముద్దీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గౌరవ అతిథులుగా సంయుక్త కార్యదర్శి జి. ఎం. రమేష్, ఖజాంచీ డి. సురే ష్ కుమార్, ప్రిన్సిపల్ డా. రాజశ్రీ ఆర్, డైరెక్టర్ ప్రొఫెసర్ నీల గోల్లపూడి హాజరయ్యా రు. ముఖ్య అతిథి సుధాకర్ గాండే ప్రేరణాత్మక ప్రసంగం అందిస్తూ.. ్యర్థులు పెద్ద లక్ష్యా లను ఏర్పరచుకోవాలని, తమ కలలపై నిబద్ధతతో ఉండాలని, ష్టపడి వాటిని సాధించా లని ప్రోత్సహించారు. చదువులో ప్రతిభ కనబరిచిన శ్రీవాణి, ఫాతిమా షేక్ పురస్కారా లు అందుకున్నారు. సమగ్ర ఉత్త మ ప్రతిభా పురస్కారాలు మౌనిక, కీర్తన, సఫురా ఇషాక్  అందుకున్నారు.