09-05-2025 02:04:09 AM
నల్లగొండ, మే 8 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలకు మే 14 నుంచి నిర్వహించనున్నట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. గతంలో వాయిదా వేసిన పరీక్షల నూతన టైమ్ టేబుల్ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవిలతో గురువారం విడుదల చేశారు. టైమ్ టేబుల్కు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ వ్బుసైట్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.