16 March, 2026 | 1:52 PM

అంజనాపురం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి తుమ్మల

16-03-2026 12:00 AM

వైరా, మార్చి 15 (విజయక్రాంతి): అంజనాపురం గ్రామంలో గోద్రెజ్ కంపెనీ వారు నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీను సందర్శించి, పనుల పురోగతిని తెలుసుకున్న మంత్రి తుమ్మల- ఫ్యాక్టరీని వచ్చే నెలాఖరు వరకు రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చిన మంత్రి తుమ్మల.- సాయంత్రం ఖమ్మంలో జరిగే కార్యక్రమంలో వ్యవసాయ పనిముట్లు యంత్రాలను రైతులకు అందించనున్న మంత్రి తుమ్మల.