12 June, 2026 | 2:19 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

కనిపించకుండా పోయిన సర్పంచ్ అభ్యర్థి భర్త

14-12-2025 08:58 AM

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్  అభ్యర్థి చిరియాల సబితా జనార్ధన్ రెడ్డీ,( మాజీ సర్పంచ్ ) ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 10 గంటల నుండి కనిపించడం లేదు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్, రామయంపేట్ సి ఐ వెంకట్ రాజా గౌడ్ చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్ జాగిలాలతో తనిఖీ నిర్వహిస్తున్నారు.