14-12-2025 08:58:41 AM
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిరియాల సబితా జనార్ధన్ రెడ్డీ,( మాజీ సర్పంచ్ ) ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 10 గంటల నుండి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్, రామయంపేట్ సి ఐ వెంకట్ రాజా గౌడ్ చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్ జాగిలాలతో తనిఖీ నిర్వహిస్తున్నారు.