23 June, 2026 | 10:37 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

18-04-2025 01:55 AM

దేవరకొండ, ఏప్రిల్ 17: దేవరకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలు నాయకర్ సూక్ష్మసేద్యం పరికరాలను (స్ప్రింక్లర్స్) గురువారం పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేసు సూక్ష్మసేద్య పరికరాలను సద్వినియోగం చేసుకుని రైతులు అధిక దిగుబడి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సిరాజ్ఖాన్, వెంకటయ్యగౌడ్, శ్రీశైలం యాదవ్, అరుణ సురేశ్గౌడ్, శ్రీధర్రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.