calender_icon.png 2 June, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

31-05-2025 09:00:18 PM

పటాన్ చెరు: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో కోటి 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే అంతర్గత మురుగునీటి కాలువ పనులకు శనివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... పనులను నాణ్యతతో త్వరగా  పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్,  సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, హెచ్ఎమ్డబ్ల్యూఎస్ డీజీఎం శివకృష్ణ,  సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.