07-06-2025 08:55:10 PM
తిరుమలగిరి: తిరుమలగిరి మండలం పరిధిలోని మర్రికుంట తండకు చెందిన దారావత్ సక్రుకు రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి చెక్కును తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samuel) అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వరం లాంటిదని ఆయన అన్నారు.