13 May, 2026 | 5:23 PM

Breaking News

రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు   •   చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •  

జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు

13-05-2026 04:19 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, నియోజక వర్గ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అధ్యక్షులు పూసపెల్లి .యాదగిరి కళ్యాణి దంపతుల రెండవ కుమారుడైన సాయి తేజ రేవతిల వివాహం తిరుమలగిరి మండల కేంద్రంలో ఆర్వీఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియపరచారు.