02-06-2025 05:14:33 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చంద్ర రైస్మిల్ ను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) సోమవారం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు అనిల్, సత్యం చంద్రకాంత్, మౌలానా, సాయిరెడ్డి, హుస్సేన్, రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.