15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మెహుల్ ఛోక్సీ అరెస్టు ఘనత మోదీదే

15-04-2025 01:13 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): దేశ ంలో బ్యాంకుల ను మోసం చేసి బెల్జియం పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభా ష్ స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుద ల చేశారు.

ప్రజల డబ్బును దోచుకుని పారిపోయినవారు ఎక్కడ దా క్కున్నా మోదీ సర్కార్ వదలబోదన్నారు. ముంబై పేలుళ్ల ఘటనకు కా రణమైన తహవూర్ రాణాను అమెరికా నుంచి ఇండియాకు రప్పిం చ డం కూడా మోదీ దౌత్యనీతికి నిదర్శనమన్నారు. ఆర్థిక నేర గాళ్లపై మోదీ సర్కారు తీసుకుంటు న్న చర్యలతో వారు వణికిపోతున్నారన్నారు.