13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మూడ్ గణేష్

16-02-2026 12:12 PM

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్(Kothagudem Municipal Corporation) తొలి మేయర్గా సిపిఐ అభ్యర్థి  మూడ్ గణేష్ నియమితులయ్యారు. సుజాతనగర్ పరిధిలోని 20వ డివిజన్లో సిపిఐ అభ్యర్థిగా గెలుపొందిన అతనికి మేయర్ పదవి దక్కింది. 

డిప్యూటీ మేరుగా సిరిపురం లలిత కుమారి..

పాల్వంచ పట్టణ పరిధిలోని 8వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన సిరిపురం లలిత కుమారి డిప్యూటీ మేరుగా ఎంపికయ్యారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీల అంగీకారం మేరకు చెరి రెండున్నర సంవత్సరాలు మేయర్ పదమే నీ పంచుకున్నారు అందులో భాగంగా మొదటి రెండు నర సంవత్సరాలు సిపిఐ అభ్యర్థిగా గణేష్ ఎంపికయ్యారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.