20 May, 2026 | 4:36 PM

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

20-05-2026 04:03 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఇటీవల భర్త చేతిలో హత్యకు గురైన మౌనిక కుటుంబాన్ని బుధవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ అమాయకురాలిని హత్య చేసిన భర్తకు వారి కుటుంబానికి తగిన శిక్ష పడాలని అన్నారు .ఆమెతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు తాళ్లపల్లి రాజగంగన్న, బొప్పారపు సత్యవతి, నాయకులు మహేందర్ ,బండి పల్లి ప్రకాష్ గౌడ్ ఉన్నారు.