30-06-2025 02:17:24 AM
ఘట్ కేసర్, జూన్ 29 : తెలంగాణ రాష్ట్ర కార్మిక, మై నింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని జాతీ య మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నర్సింగ్ రావు, యా దాద్రి భువనగిరి జిల్లా యూత్ అధ్యక్షులు లోకదాస్ శివ, ఏల మధుసూదన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలుతెలియజేశారు.