30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఘనంగా నాయిని జయంతి వేడుకలు

13-05-2026 12:27 AM

ముషీరాబాద్, మే12 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి,  కార్మికశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి  జయంతి సందర్భంగా గాంధీనగర్ డివిజన్‌లోని జవహర్ స్కూల్ వద్ద డివిజన్ నాయకులు పున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర యువ నాయకులు 

జై సింహ, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షులు ముడారపు రాకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీకాంత్, ముఠా నరేష్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస గుప్త, పాశం రవి, షేక్ జహంగీర్, బోనం బన్నీ, జి. వెంకటేష్, ఎస్టీ ప్రేమ్, అజయ్‌బాబు, బి. కిరణ్‌కుమార్, రవిశంకర్ గుప్త, క్యాత శ్రీనివాస్, పాండునాయక్, మిద్దె సురేష్, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.