15 June, 2026 | 8:32 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

వైద్యుల నిర్లక్ష్యం.. వరుసగా చిన్నారులు మృతి

07-10-2024 03:53 PM

హన్మకొండ జిల్లా : హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్ వరుసగా చిన్నారులు మృతి చెందుతున్నారు. జ్వరంతో రక్షిత అనే  పాప హనుమకొండలోని డాల్ఫిన్ హాస్పిటల్లో అడ్మిట్ కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయింది అంటూ హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన చేశారు. వరుసగా డాల్ఫిన్  హాస్పిటల్ లో  పిల్లలు మరణించడానికి గల కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువులు ఆరోపిస్తున్నారు.