5 May, 2026 | 6:25 PM

Breaking News

అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •   ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి: కలెక్టర్ హరిత   •   పండుగలు వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి   •   రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి   •   కొత్తరకం పంటలపై రైతాంగానికి అవగాహన కల్పిస్తాం   •   కొమ్ముగుడెంలో సిసి రోడ్లు ప్రారంభించిన సోయం వీరభద్రం   •   జనాభాగణాలపై ముగిసిన శిక్షణ   •   నవోదయకు విద్యార్థి ఎంపిక   •   గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు   •   అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం   •  

ఎట్టకేలకు వెలిగిన వీధి దీపాలు

10-03-2026 09:52 PM

కమిషనర్ చొరవతో వీధిలో వెలుగులు

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ పరిధిలోని 46వ డివిజన్లో వీధిదీపాలు వెలిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీధి దీపాలు లేక సామాజిక సేవా కేంద్రం వద్ద ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొనేవారు. పరిస్థితిని విజయక్రాంతి ప్రతినిధి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత దృష్టికి తీసుకెళ్లడంతో వీధిదీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వెలుగులు విరాజిల్లుతున్నాయి. కమిషనర్ కు ఆ డివిజన్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు