2 May, 2026 | 9:16 PM

Breaking News

మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •  

90 శాతం సీఎంఆర్ చేసిన మిల్లర్లు

02-11-2024 02:00 AM

అండర్ టెకింగ్ ఫాం పూర్తి చేయాలి

కామారెడ్డి, నవంబర్ 1 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో 2023 సీజన్‌లో సీఎంఆర్ రైస్‌ను 90 శాతం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించిన రైస్‌మిల్లర్లు అండర్ టేకింగ్ ఫాంను వెంటనే జిల్లాకేంద్రంలోని జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో అందిం చాలని రైస్‌మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి శుక్రవా రం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం 90 శాతం సీఎంఆర్ ఇచ్చిన రైస్‌మిలర్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. బోధన్ డివిజన్‌లోని రైస్‌మి ల్లర్లు అందరు 90 శాతం పూర్తి చేసిన వారు మాత్రమే అండర్ టేకింగ్ ఫాం సడ్మిట్ చేయాలన్నారు.