8 June, 2026 | 7:26 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

సీఎం రేవంత్‌ను కలిసి నిర్మలాజగ్గారెడ్డి

16-07-2024 01:14 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గా రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి మర్యాదపూర్వకంగా కలి శారు. ఇటీవలే టీజీ ఐఐసీ చైర్మన్ గా నిర్మలాజగ్గారెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసా నికి వెళ్లగా.. రేవంత్‌రెడ్డి అభినం దించారు. పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి పదవులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.