10 April, 2026 | 8:35 PM

Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •  

దేశం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమే..

20-09-2025 12:00 AM

జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

జిన్నారం, సెప్టెంబర్ 19 : దేశం కోసం నిరంతరం పని చేసేది బీజేపీ ఒక్కటే అని పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిఅంజిరెడ్డి అన్నారు. ప్రధానీ నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిన్నారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిఅంజిరెడ్డి హాజరయ్యారు.

రక్తదానం చేసిన యువకులందరికి సర్టిఫికెట్లు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. . ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, నాయకులు రాజిరెడ్డి, సుధాకర్, అశోక్ కుమార్, మద్దూరి రాజు, మాణిక్యం, రమణాసింగ్ తదితరులుపాల్గొన్నారు.