4 July, 2026 | 8:44 PM

Breaking News

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •  

తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

31-08-2024 02:52 PM

తుంగతుర్తి సిఐ శ్రీనివాస్ నాయక్..

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుఫాను కారణంగా తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండల ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకి రావద్దని ప్రజలకు సీఐ శ్రీనివాస్ నాయక్, తెలిపారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, చెరువుల వద్దకి చేపలవేట కోసం ఈతకు వెళ్లొదు, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పాత ఇంటిలో మట్టి గోడల ఇంటిలో నివాసం ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలి,కరెంటు స్తంభాలను తాక రాదు, అత్యవసర సమయంలో100కు కాల్ చేయాలని సిఐ సూచించారు.