14 July, 2026 | 6:56 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

క్రీడలతో శారీరక దృఢత్వం

22-01-2026 12:12 AM

పటాన్ చెరు, జనవరి 21: పటాన్చెరు ని యోజకవర్గం పరిధిలో 36వ మైత్రి క్రికెట్ ట్రోఫీ పోటీలను పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు స్నేహభావం, క్రమశిక్షణ పెరుగుతాయని పేర్కొన్నారు.

మైత్రి క్రికెట్ ట్రోఫీ వంటి క్రీడా పోటీలు సమాజంలో ఐ క్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పో షిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, క్లబ్ సభ్యులు యెల్లయ్య, అడ్డు, గిరి తదితరులు పాల్గొన్నారు.