21 April, 2026 | 4:45 PM

Breaking News

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •  

పేకాట రాయుళ్ల అరెస్టు

16-05-2025 12:00 AM

అశ్వాపురం మే 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మం డలం లోని పాములపళ్లి గ్రామపంచాయతీలో గల మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద పేకాట ఆడుతున్న పదిమందిపేకాటరాయిల్లను సీఐ జి అశోక్ అదుపులో కి తీసుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గురువారం మిషన్ భగీరథ పంప్ హౌస్ దగ్గర పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు సిబ్బందితో దాడులు నిర్వహించారు.

పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకొని,వారి వద్ద నుంచి రూ 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మండలంలో పేకాట, కోడి పందాలు, పశువుల అక్రమ రవాణా లాంటి వాటిని సహించేది లేదని, ఎవరైనా సమాచారం అందించినట్లయితే వారి వివరాలను గోప్యం గా ఉంచుతామన్నారు.