4 July, 2026 | 11:11 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

36 కిలోల గంజాయిని కాల్చివేసిన పోలీసులు

12-06-2024 12:35 AM

రాజన్న సిరిసిల్ల, జూన్ 11(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న గంజాయిని పోలీసులు డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధర్యంలో 36.436 కిలోలు మంగళవారం కాల్చివేశారు. సిరిసిల్లలోని రగుడు డంప్‌యార్డ్‌లో 41 కేసులలో సాధీనం చేసుకున్న 36.4 కిలోల గంజాయిని జిల్లా ఎస్పీ ఆధర్యంలో పద్దతిలో తగులబెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగామారి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థంగా నిరోధిస్తున్నామని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసేవారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు.