27-06-2025 08:21:09 AM
తూప్రాన్, (విజయక్రాంతి): తూప్రాన్ పిఎస్ పరిది అల్లపూర్ శివార్ లోని అశోక్ జైన్ వెంచర్ లో పెకాట తడుతున్న స్థావరం పై దాడి చేసిన సి ఐ. రంగకృష్ణ, ఎస్ ఐ. 2, సిబ్బంది. అందిన సమాచారం మేరకు అక్కడికి చేరుకొని దొంగ చాటుగా జూదం ఆడుతున్న 6 మంది సభ్యులను గుర్తించి 10,700 రూపాయల నగదు, 3 బైక్లు 5 సెల్ ఫోన్ లు, ప్లే కార్డులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామని సిఐ. తెలిపారు.