17-09-2025 11:19:26 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ప్రతిభ రమేష్ తెలిపారు. బుధవారం కామారెడ్డికి వచ్చిన తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు.