18 July, 2026 | 6:49 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి శుభాకాంక్షలు

14-01-2026 10:42 AM

న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఆయన విషెస్ చెప్పారు. మన సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పండగ సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండగ.. మనందరినీ ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తిని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతులకు కృతజ్ఞతలు చెప్పడం వల్ల సమాజం మరింత బోలపేతమవుతోందని వెల్లడించారు. ప్రతి ఇంటా ఆనందం, చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధించాలని ప్రధాని మోదీ కోరుకున్నారు.