27 August, 2026 | 9:29 PM

నిర్మల్‌లో 16 ప్రైవేట్ ట్రావెల్స్ సీజ్

23-06-2026 01:44 AM

నిర్మల్ జూన్ 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవే టు ట్రావెల్స్ పై సోమవారం కొరడా జలిపించారు. జిల్లా కేంద్రంగా ప్రతిరోజు ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాలపై ఫిర్యాదు రావడంతో డిటిఓ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రవాణా శాఖ సిబ్బంది ధూప్ సింగ్ తిరుపతి అక్షయ్ రజినీకాంత్ తదితరులు బైంసా నిర్మల్ హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.

నిర్మల్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు ఓవర్‌లోడ్, నిబంధనలు ఉల్లంఘించిన 16 ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేశారు. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ బ్రేకింగ్ వార్తల కోసం Vijayakranti News Telangana News సెక్షన్‌ను సందర్శించండి.

ఈ తనిఖీల్లో అధికలోడు నిబంధనలు అతిక్రమించిన ప్రైవేట్ ట్రావెల్స్ లను 16 పట్టు కొని వాటిపై కేసు నమోదు చేసినట్టు రవా ణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది లిఖిత్ కైలాస్ వికాస్ కార్తీక్ ప్రమోద్ నితిన్ తేజ ఉన్నారు.

నిర్మల్‌లో ఎందుకు 16 ప్రైవేట్ ట్రావెల్స్‌ను సీజ్ చేశారు?

ఓవర్‌లోడ్‌తో ప్రయాణించడం, రవాణా నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలతో నిర్మల్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు 16 ప్రైవేట్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.

తెలంగాణ రవాణా, క్రైమ్, జిల్లా, జాతీయ, వ్యాపార, విద్య మరియు క్రీడల తాజా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి.

 FAQ's

Q1. ఈ తనిఖీలు ఎక్కడ జరిగాయి?

నిర్మల్-హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై నిర్వహించారు.

Q2. ఎంత మంది వాహనాలపై చర్యలు తీసుకున్నారు?

మొత్తం 16 ప్రైవేట్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.

Q3. తనిఖీలకు కారణం ఏమిటి?

ఓవర్‌లోడ్ వాహనాలపై వచ్చిన ఫిర్యాదులు, నిబంధనల ఉల్లంఘనలే కారణం.

Q4. తనిఖీలను ఎవరు నిర్వహించారు?

డీటీఓ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు నిర్వహించారు.

Q5. ప్రయాణికులు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?

నిబంధనలు పాటించే, అనుమతులు ఉన్న ట్రావెల్స్‌ను మాత్రమే ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.