18-04-2025 01:21:58 AM
వరంగల్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తుల తో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని 1000 కండోమ్ ప్యాకెట్లు, ఐదు సెల్ ఫోన్లు, 29 హెచ్ఐవి పరీక్ష కిట్లను, ఒక ద్విచక్ర వాహనాన్ని, 2,750 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.