16 March, 2026 | 10:18 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రామాంజనేయులుకు ఘన నివాళి

18-04-2025 01:23 AM

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాం తి): రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణపొం దిన శాస్త్రీయ నృత్య దిగ్గజం పి. రామాంజనేయులు ఏప్రిల్ 15న తిరుపతిలో మరణించా రు. 16న తన స్వస్థలమైన కడపలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఆయన హెలెన్ కెల్లర్స్ స్కూల్ ఫర్ ది డెఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక స భ్యుడు, కార్యనిర్వాహక సభ్యులలో ఒకరు. గురువారం మల్కాజిగిరి నేరేడ్‌మెట్‌లోని హెలెన్ కెల్లర్స్ స్కూల్ ఫర్ ది డెఫ్లోలో స్థాపకుడు చైర్మన్ పటాన్ ఉమ్మార్ ఖాన్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. లయన్ పటాన్ ఉమ్మార్ ఖాన్ మాట్లాడుతూ.. రామాంజనేయులు శాస్త్రీయ నృత్యం, నాటక రంగంలో దిగ్గజం అని కొనియాడరు.