14 April, 2026 | 1:19 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

పెద్ద చెరువు కట్ట శిఖం భూమిని కబ్జాదారుల నుండి కాపాడండి

02-05-2025 10:53 PM

సబ్ కలెక్టర్ ను వేడుకున్నా హన్మజిపేట్ రైతులు

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని హన్మజిపేట గ్రామ ప్రజలు శుక్రవారం  రైతులు సమావేశమై, గత రెండు రోజులుగా గ్రామ పెద్ద చెరువు కట్ట శిఖం భూమిలో ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న కబ్జా పనులను గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా పెద్ద చెరువు కట్టను జేసీబీలతో టిప్పర్లతో ముంపునకు గురి చేస్తూ సాగుకు అనుకూలంగా చెరువును ఆక్రమించుకోవడానికి  ప్రయత్నం చేస్తున్నారు. ఈ  శిఖం భూమిని ఖాబ్జదారులనుండి కాపాడి, అక్కడ చేపట్టే పనులను తక్షణమే పూర్తిగా ఆపించాలని  ఆయకట్టు రైతులు తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని సబ్ కలెక్టర్,  ఎమ్మార్వో,  ఇరిగేషన్ ఈఈ, డిఈలకు వినతి పత్రం అందజేశారు.