04-12-2025 12:00:00 AM
కొత్తపల్లి, డిసెంబరు 3 (విజయ క్రాంతి): హిందూ దేవాలయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిజెపి నగర పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద జంక్షన్ రో డ్డుపై నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, ఎ న్నం ప్రకాష్, వాసు, రాగి సత్యనారాయణ, రెంటాల కేశవరెడ్డి, ఈరెడ్డి తిరుమల్ రెడ్డి, రవికుమార్, పర్వతం మల్లేశం, కొంగల రాజిరెడ్డి, సోమశేఖర్, దయ్యాల మల్లేశం, రామ చంద్రారెడ్డి, తదితరులుపాల్గొన్నారు.