5 May, 2026 | 1:51 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

29-07-2025 12:22 AM

ఎంపీడీవో రాధా రాణి 

యాచారం జులై 28 : గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో రాధారాణి సూచించారు. సోమవారం యాచారంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆమె సందర్శించారు.

తరగతి గదులు, మధ్యాహ్న భోజనం అవి స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆమె ఉపాధ్యాయులనుసూచించారు.